ఏపీలో రైలు ప్రయాణికులకు ఎగిరి గంతేసే వార్త.. ఆ వందేభారత్ రైలు అక్కడా ఆగుతుంది

4 months ago 12
Vande Bharat Express Train No 20703 Stoppage In Hindupur: కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై హిందూపురంలో ఆగనుంది. హాల్ట్ అంశంపై స్థానిక ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నకు రిక్వెస్ట్ చేశారు. పది రోజుల్లోపు ఈ రైలు హిందూపురంలో ఆగనుందని ఎంపీ పార్థసారథి తెలిపారు. మరోవైపు హిందూపురం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కూడా వేగవంతం అయ్యాయి.
Read Entire Article