ఏపీలో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు, కొన్ని ఆ స్టేషన్‌లో ఆగవు

10 months ago 11
Visakhapatnam Trains Cancelled And Diverted: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా, కొన్నింటిని దారి మళ్లించారు. విశాఖపట్నం-న్యూఢిల్లీ, విశాఖపట్నం-హజ్రత్ నిజాముద్దీన్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. విశాఖపట్నం-ఎల్టీటీ రైళ్లు పగిడిపల్లి మీదుగా దారి మళ్లించబడ్డాయి. ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం హైదరాబాద్ వందే భారత్ రైలు కూడా ఆలస్యంగా నడవనుంది.
Read Entire Article