Andhra Pradesh Railway Digital Locker: రైల్వేశాఖలో లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ డిజిటల్ లాకర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్రంలోని అనంతపురం రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ నంబర్ 1 వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్తో లాకర్లో లగేజిని జాగ్రత్త చేసుకోవచ్చు. లాకర్కు సంబంధించి చెల్లించాల్సిన ఖర్చులు ఫోన్పే స్కానర్ ద్వారా చెల్లించవచ్చు. CC కెమెరాల ద్వారా భద్రత ఉంటుంది ఆ వివరాలు ఇలా ఉన్నాయి.