Andhra Pradesh Survey On Work from Home: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోం సర్వేను ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే మొదలైంది.. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారి వివరాలతో పాటుగా వారి అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. మార్చి 10 నాటికి ఈ సర్వే పూర్తికానుంది. ఈ సర్వే ఎందుకోసమంటే..