Ntr Bharosa Pension Scheme 2025 Disabled Quota Money On Hold: ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు సదరంకు సంబంధించి రీవెరిఫికేషన్ కోసం రావాలని పలుమార్లు నోటీసులు అందించారు. కానీ కొందరు ఈ పరీక్షలకు హాజరుకాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం వారందరి పింఛన్లను హోల్డ్లో ఉంచుతున్నట్లు మెసేజ్లు పంపించింది. ఆగస్టు 1 నుంచి వీరందరికి పింఛన్ డబ్బులు ఇవ్వరు.. హోల్డ్లో ఉంటుందని తెలిపింది.