Ntr Bharosa Pension Scheme Spouse Category 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు చేసింది. అర్హులైన భార్యలకు స్పౌజ్ పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు ఇవ్వనుంది. ఆగస్టు 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. అయితే దివ్యాంగుల పెన్షన్లలో అవకతవకలు జరిగాయని గుర్తించి, ప్రభుత్వం తనిఖీలు చేస్తోంది. అనర్హులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.