Chandrababu Review On Tidco: రాష్ట్రంలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు అందించాలని, మైనార్టీలకు అదనంగా రూ.50వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద పెండింగ్లో ఉన్న రూ.920 కోట్ల బిల్లులను విడుదల చేయించేందుకు కేంద్రంతో చర్చలు జరపాలని సూచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.