ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50వేలు ఇవ్వాలని నిర్ణయం, ఫ్రీగానే!

7 months ago 23
Chandrababu Review On Tidco: రాష్ట్రంలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు అందించాలని, మైనార్టీలకు అదనంగా రూ.50వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.920 కోట్ల బిల్లులను విడుదల చేయించేందుకు కేంద్రంతో చర్చలు జరపాలని సూచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article