ఏపీలో వారందరికి తీపికబురు.. ఉచితంగానే, ఒక్కొక్కరికి రూ.9వేలు ఇస్తారు

1 year ago 42
Andhra Pradesh Govt Unnati Project Mgnrega Workers Training: ఏపీ ప్రభుత్వం ఉన్నతి కార్యక్రమం అమలుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏడాదిలో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాలకు బంపరాఫర్ ఇచ్చింది. వీరికి మూడు నెలల పాటూ శిక్షణ అందించనుంది. అలాగే వారికి మూడు నెలల పాటూ రూ.9వేల చొప్పున అందజేయనున్నారు. మొత్తం మీద ఏడాదికి 12 వేల మందికి శిక్షణ అందించనుంది ప్రభుత్వం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article