AP Govt Orders On Compassionate Appointment In APSRTC: ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కుటుంబ యజమానిని కోల్పోయి తలకిందులైన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. ఈ మేరకు వారికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కుటుంబాల వారిక ఉద్యోగాలు దక్కనున్నాయి.