ఏపీలో వారందరికి శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు, కీలక ప్రకటన

9 months ago 13
Andhra Pradesh Matsyakara Bharosa: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తోంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేయగా.. తాజాగా మరో హామీ అమలుకు సిద్ధమవుతుందని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అందించే సాయంపై కీలక ప్రకటన చేశారు. ఒక్కొక్కరికి రూ.20వేలు అందిస్తామని తెలిపారు.. త్వరలోనే ఈ హామీను నెరవేర్చడం ఖాయమని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article