ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. సర్కార్‌ కీలక నిర్ణయం, వాట్సాప్ ద్వారానే..!

9 months ago 44
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఇది అమలు చేస్తున్నట్లు మంత్రి వీరాంజనేయ స్వామి వెల్లడించారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అయితే దివ్యాంగులకు వాట్సాప్ ద్వారా కూడా సదరం స్లాట్ బుకింగ్‌లు చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
Read Entire Article