ఏపీలో వారందరికీ రూ.2 లక్షల జీవిత బీమా.. ఎస్బీఐతో ప్రభుత్వం ఒప్పందం..

10 months ago 23
ఉపాధి హామీ కూలీలకు ఉపయోగపడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ కూలీలకు రూ.2 లక్షల వరకూ జీవిత బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ పంచాయతీరాజ్ శాఖ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. మేడే ఉత్సవాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను ఇకపై ఉపాధి శ్రామికులుగా పిలవాలని విజ్ఞప్తి చేశారు.
Read Entire Article