ఏపీలో వారందరికీ శుభవార్త.. ఆ పథకాన్ని మళ్లీ తెచ్చిన ప్రభుత్వం.. ఇలా చేస్తే రెట్టింపు డబ్బులు.!

1 month ago 5
ఏపీలోని టీడీపీ కూటమి సర్కారు.. గతంలో తాము అమలుచేసిన అనేక కార్యక్రమాలను పునరుద్ధరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలోని చేనేత కార్మికుల కోసం ఓ పథకాన్ని మళ్లీ తీసుకువచ్చారు. 2014-19 మధ్యకాలంలో అమలుచేసిన థ్రిఫ్ట్ ఫండ్ పథకం వైసీపీ హయాంలో రద్దైంది. అయితే నేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. పథకం అమలు కోసం నిధులు కూడా కేటాయించింది. అయితే ఏమిటా థ్రిఫ్ట్ ఫండ్ పథకం అనేది ఇప్పుడు చూద్దాం.
Read Entire Article