ఏపీలో వారందరికీ శుభవార్త.. తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ..

10 months ago 35
రైతులు, పశువుల పెంపకందారులకు ఉపయోగపడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశుగ్రాసం దొరక్క పశువుల పెంపకందారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగిస్తూ 50 శాతం రాయితీపై రైతులకు పశువుల దాణా పంపిణీ చేయాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. 50 కేజీల బస్తాను రూ.1100లకు కొనుగోలు చేసి రైతులకు రూ.555లకు అందించాలని నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతులు, పశువుల పెంపకందారులు ఇందుకు అర్హులు.
Read Entire Article