ఏపీలో వారికి శుభవార్త.. ఉచితంగా పంపిణీ.. నాలుగు కేజీల వరకూ..

3 months ago 11
ఏపీ ప్రభుత్వం అపరాల సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మినుము పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు విత్తనాలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. మినుము విత్తనాల కిట్లను రైతులకు ఉచితంగా అందించనున్నారు. ఒక్కో కిట్‌లోనూ 4 కేజీల వరకూ మినుముల విత్తనాలు ఉంటాయి. గత కొన్నేళ్లుగా మినుము పంటను సాగు చేయడం తగ్గుతూ వస్తోంది. దీంతో మార్కెట్లో మినప్పప్పు ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మినుము సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article