ఏపీలో వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్.. ఇకపై ఆ మొత్తం కట్, ఉత్తర్వులు జారీ

1 year ago 41
Ap Govt Stops Newspaper Purchase Allowance Rs 200: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు ప్రతి నెాల రూ.200 చొప్పున చెల్లించడాన్ని ప్రభుత్వం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్లకు రూ.5 వేల గౌరవ వేతనంతో పాటు దిన పత్రిక కొనుగోలుకు నెలకు రూ.200 చొప్పున చెల్లించాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Read Entire Article