ఏపీలో వాళ్లందరిపై కేసులు పెడతాం.. ఉద్యోగాలు పోతాయి జాగ్రత్త: డీజీపీ సీరియస్ వార్నింగ్

10 months ago 22
AP Dgp Harish Kumar Gupta Warning: సోషల్ మీడియాలో ఏఐతో నకిలీ వీడియోలు సృష్టించి గొడవలు రేకెత్తించే వారిపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతి, కులం, మతం ఆధారంగా విభేదాలు సృష్టించే పోస్టులపై బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఉద్యోగాల నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పుడు సమాచారం, విద్వేషపూరిత పోస్టులపై చట్టపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు.
Read Entire Article