ఏపీలో వాళ్లు ఒక్కొక్కరికి రూ.2.5 లక్షలు.. మంచి అవకాశం, త్వరపడండి

6 months ago 7
Andhra Pradesh Housing Rs 2.5 Lakhs: ఏపీ ప్రభుత్వం పేదలకు పట్టాలు, ఇంటి నిర్మాణాలపై కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అంచనా విలువ రూ.2.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీకాగా.. అర్హులైన వారు వెంటనే పేర్లు నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఈ నెల ఆఖరులోపు నమోదు చేసుకుంటే.. ధరఖాస్తుల్ని పరిశీలించి లబ్ధిదారుల్ని ఎంపిక చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article