ఏపీలో విద్యార్థుల కోసం కొత్త పథకం.. రూ.2లక్షలు ఇస్తారు, వారికి మాత్రమే

1 month ago 4
Andhra Pradesh Sc Students Rs 2 Lakhs: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లోని ఎస్సీ విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు. 'స్వాంతన' పేరుతో కొత్త పథకాన్ని అమలుకు సిద్ధమయ్యారు.. దీని కోసం కసరత్తు జరుగుతుండగా.. ఈ నెలాఖరుకు పూర్తి చేసి త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్యవసర వైద్య ఖర్చులకు రూ.2లక్షలు ఇస్తారు.. అలాగే అనుకోని ప్రమాదంలో చనిపోతే బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు.
Read Entire Article