ఏపీలో విద్యార్థులకు తీపికబురు.. రూ.85 కోట్లతో మొత్తం 25 చోట, ఈ జిల్లాల్లోనే ఫిక్స్

3 weeks ago 9
Andhra Pradesh Sc Students New Hostels: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఎంతోకాలంగా ఎదురు చూపులకు తెరపడబోతోంది. కేంద్రం నుంచి రూ.86 కోట్లు విడుదల కాగా.. 25 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25 చోట్ల ఎస్సీ హాస్టల్స్ నిర్మించాలని నిర్ణయించింది. తొలి విడతగా రూ.43.15 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రెండో విడత డబ్బులు త్వరలో విడుదలకానున్నాయి.
Read Entire Article