ఏపీలో విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు, కీలక ప్రకటన

2 months ago 5
Nara Lokesh Reimbursement Semester Wise: మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు. ఇంజినీరింగ్‌ కాలేజీలోని బీటెక్‌ ట్రిపుల్‌ఈ మూడో సంవత్సర విద్యార్థినులతో మాట్లాడారు. ఈ మేరకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.4వేల కోట్ల బకాయిల్నికూడా విడతలవారీా చెల్లిస్తామన్నారు. అలాగే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు.
Read Entire Article