ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బుల జమ, మంత్రి లోకేష్ కీలక ప్రకటన

5 months ago 11
Nara Lokesh Tweet On Reimbursement Dues: ఏపీలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ విషయంలో అతి త్వరలోనే గుడ్‌న్యూస్‌ వింటారని చెప్పారు. 'విద్యార్థి మిత్రులారా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిల మొత్తం రూ.3500 కోట్లు చెల్లించకుండా మిమ్మల్ని మోసం చేసింది. ఈ సమస్య పరిష్కరించేందుకు కేబినెట్ మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నా. మీకు హామీ ఇస్తున్నా. అతిత్వరలోనే మీరు శుభవార్త వింటారు. మీ వెంట నేనున్నా' అన్నారు.
Read Entire Article