ఏపీలో విషపు ఈగల టెన్షన్.. కుడితే ప్రాణం పోయే ప్రమాదం, జాగ్రత్తగా ఉండాలి

5 months ago 14
Andhra Pradesh Poisonous Wasps Found: పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంత గ్రామాల్లో విషపుటీగల బెడద పెరిగింది. ప్రజలు, జంతువులపై దాడి చేస్తున్న ఈ కందిరీగల్లాంటి ఈగలు చెట్లపై గూళ్లు కడుతున్నాయి. ఈ ఈగలు చాలా డేంజర్ అంటున్నారు. గతంలో ఇలాంటి దాడుల్లో ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఈగల ఉనికి గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, కుట్టినవారు వైద్యులను సంప్రదించాలని సూచనలు జారీ చేశారు.
Read Entire Article