ఏపీలో సీనియర్ సిటిజన్లకు కొత్త పథకం.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఉచితంగానే, దరఖాస్తు చేస్కోండి

2 weeks ago 4
Andhra Pradesh 70 Years Pmjay Scheme Rs 5 Lakhs: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ల కోసం మరో పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు రూ.5 లక్షల బీమా రక్షణ కల్పిస్తోంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం.టి.కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకం కింద దీనిని అమలు చేస్తారు. ఆధార్‌ కార్డుల్లో 70 ఏళ్లు పైబడి ఉన్న వారికి ఈ పథకం కింద ఉచిత వైద్యం అందిస్తారు. అర్హత కలిగిన సీనియర్‌ సిటిజన్లకు జిల్లాల్లో ప్రత్యేక కార్డులు అందిస్తారు.
Read Entire Article