ఏపీలో సీప్లేన్ టికెట్ ధరలపై క్లారిటీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు

1 year ago 19
Rammohan Naidu On Seaplane Ticket Rates: ఆంధ్రప్రదేశ్‌లో సీప్లేన్‌ పర్యాటకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఇందులో ప్రయాణించారు. సీప్లేన్‌ ప్రయాణం.. వినూత్న అవకాశం అన్నారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీప్లేన్‌ ద్వారా రవాణా సౌకర్యం లభిస్తుంది అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందన్నారు. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోంది. దానిని పూర్తిగా వినియోగించుకోవాలి అన్నారు.
Read Entire Article