ఏపీలో స్కూల్ విద్యార్థులకు బంపరాఫర్.. రోజూ గంటసేపు ఎంజాయ్ పండగో

1 month ago 3
Andhra Pradesh Government Schools Activate Andhra Program: ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చింది. ప్రతి రోజూ యాక్టివ్ ఆంధ్ర పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు స్కూల్ విద్యార్థులకు ప్రతి రోజూ గంటసేపు ఆటలు ఆడుకునేందుకు సమయం కేటాయిస్తారు. ఆటలతో మానసిక వికాసం వంటి ఎన్నో లాభాలు ఉన్నాయని భావిస్తున్నారు. ముందుగా మంగళగిరి నియోజకరవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఆ తర్వాత ఫలితాలను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేస్తారు.
Read Entire Article