ఏపీలో స్క్రబ్‌ టైఫస్‌ అలర్ట్.. రంగంలోకి సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో పరిస్థితిపై మీటింగ్

3 months ago 6
ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల విజయనగరంలో ఒక మహిళ మృతి చెందడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి.. సకాలంలో చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కీటకాల నివారణకు, పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యతపై ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని సూచించారు.
Read Entire Article