Andhra Pradesh SEC Notification For Electoral Rolls: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చిది. మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాపై SEC ఫోకస్ పెట్టింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 నగర కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలలో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబరు 3న అధికారికంగా ఈ జాబితాలను ప్రకటిస్తారు. పంచాయతీల్లో ఈనెల 21 నుంచి 31లోగా పోలింగ్ కేంద్రాల జాబితాలు ప్రచురిస్తారు.