భారతవాని మొత్తం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుపుకుంది. త్రివర్ణ పతాకాల రెపరెపలతో భారతదేశం మురిసిపోయింది. వీధివీధిలో, వాడవాడలో స్వాతంత్య్ర దినోత్సవం అట్టహాసంగా జరుపుకున్నారు. అయితే ఏపీలోని ఓ జిల్లా మాత్రం పంద్రాగస్టు వేడుకలతో పాటుగా పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంది. ఆ జిల్లా ఏమిటీ.. ఆ ప్రత్యేకత ఎందుకనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.