ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ.. ఆగస్ట్ 1న శంకుస్థాపన.. ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయ్.!

1 year ago 21
Chandrababu to Lay Foundation Stone for Gandikota Tourism Project: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే గండికోటలో పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాస్కి పథకం నిధులతో గండికోటలో పర్యాటక ప్రాజెక్టును చేపడుతున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ ఒకటో తేదీన గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
Read Entire Article