ఏపీలోని ఆ ప్రాంతానికి మహర్దశ.. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుల ఏర్పాటు..

1 month ago 12
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కులను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలోనూ నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. వీటితో పాటుగా మైలవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలలో ఫ్లాటెడ్ ఫ్యా్క్టరీ కాంప్లెక్సులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఈ ప్రాంతానికి పరిశ్రమలు తరలి వస్తాయని అధికారులు చెప్తున్నారు.
Read Entire Article