ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన..

1 year ago 21
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తీపికబురు వినిపించారు. ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో కొంతమంది ఉద్యోగులను తొలగించవచ్చనే ప్రచారం జరగ్గా.. మంత్రి వాటిని ఖండించారు. ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదని.. అలాంటి వదంతులను నమ్మవద్దని ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఉద్యోగులకు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article