ఏపీలోని రైతుల అకౌంట్లలో డబ్బులు.. ఒక్కొక్కరికి ఎంతంటే?

7 months ago 8
కూటమి ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త తెలిపింది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ఆగస్టు 2న ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మొదటి విడతలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేయనుంది. దీంతో రైతులకు రూ.7 వేలు అందుతాయి.
Read Entire Article