ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే మొదలు.. పూర్తిగా ఫ్రీ..

3 months ago 17
ఏపీలోని విద్యార్థులకు ముఖ్య గమనిక. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తోంది. నవంబర్ 17 నుంచి 26 వరకూ పది రోజుల పాటు ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఏపీ విద్యాశాఖ యూఐడీఏఐ సమన్వయంతో వీటిని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక క్యాంపులలో పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌ల‌ అప్డేట్‌ పూర్తిగా ఉచితమని.. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఏపీలో 15 లక్షల మంది పిల్లల ఆధార్ కార్డుల వివరాలు బయోమెట్రిక్ అప్ డేట్ చేయాల్సి ఉందని యూఐడీఏఐ చెప్తోంది.
Read Entire Article