ఏసీబీకి చిక్కిన ఆర్ఐ.. అవినీతి అధికారిని పట్టించిన రైతన్న

10 months ago 12
జనగామ జిల్లా చిల్పూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినీత్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు. మ్యుటేషన్ ఫైల్‌కి సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్ట్‌కు రూ.26 వేలు లంచం తీసుకున్న ఏవో వినీత్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఫిర్యాదుదారుడు, అతని అన్నయ్య యొక్క మ్యుటేషన్ ఫైల్‌కు సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్ట్‌కు లంచం అడగ్గా.. ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Entire Article