ఐటీఐ చదివిన వారికి తీపికబురు.. నెలకు రూ.13వేలు ఇస్తారు, వెంటనే దరఖాస్తు చేస్కోండి

4 months ago 6
Rajam ITI Apprentice Recruitment 2025: విజయనగరం జిల్లాలో ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ అవకాశాలు మెరుగుపడ్డాయి. రాజాంలో ఈ నెల 12న జరిగే మేళాలో ఈఐడీ పేరీస్ కంపెనీ 200 మందికి శిక్షణ ఇవ్వనుంది. వీరికి నెలకు రూ.13 వేల భృతి లభించనుంది. ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి ట్రేడుల్లో ఉత్తీర్ణులైనవారు apprenticeshipindia.gov.in లో నమోదు చేసుకోవచ్చు లేదా నేరుగా మేళాలో పాల్గొనవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article