ఐదుసార్లు ఎమ్మెల్యే.. అయినా కంటి పరీక్ష కోసం సామాన్యుడిలా క్యూలైన్‌లో నిరీక్షణ

1 year ago 25
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 21 ఏళ్లు శాసనసభ సభ్యుడిగా పదవిలో ఉన్నారు. అయినా ఇప్పటికీ ఆయన సామాన్యుడే. మనలో ఒకరే. ఆయన నిరాడంబరతతో ప్రతిసారీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాను పదవిలో ఉన్నప్పటి నుంచే ఆయన ఔన్నత్యంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గుమ్మడి నర్సయ్య.. ఇప్పుడు తన నిరాడంబరతతో మరోసారి ఆశ్చర్యానికి గురిచేశారు. కంటి పరీక్ష కోసం సామాన్యుడిలా క్యూలైన్‌లో నిల్చొని నిరీక్షించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article