ఐర్లాండ్‌లో విషాదం.. ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

4 hours ago 1
Andhra Pradesh Two Students Died In Ireland: ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్‌ , పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్‌ ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్‌ వెళ్లారు. వీరు శుక్రవారం స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్‌, సురేష్‌ చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Read Entire Article