ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15 వేలు.. అప్పటి నుంచే.. రైతులకు పండగలాంటి వార్త చెప్పిన సీఎం రేవంత్

1 year ago 17
తెలంగాణ రైతులంతా ఎప్పుడెప్పుడా అని రైతు పెట్టుబడి సాయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో రైతుకు ఎకరాకు 15 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరుతో అందిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తూ వస్తోంది. అయితే.. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాకపోవటంతో అన్నదాతల నుంచి నిరాశ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో.. రైతులకు పండగలాంటి వార్త వినిపించారు సీఎం రేవంత్ రెడ్డి.
Read Entire Article