ఓరి మీ దుంపలు తెగ.. అర్ధరాత్రి పూట, అమ్మాయి లోదుస్తులతో ఇదేం పనిరా, ఛీ ఛీ..!

11 months ago 18
జనగామ జిల్లాలోని పాలకుర్తి గ్రామ శివారు దర్ధపల్లి వాగులో గుండెలు గులాబ్ జాములయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఓ ముగ్గురు వ్యక్తులు కలిసి క్షుద్రపూజలు చేస్తూ కనిపించారు. అదే సమయంలో పొలాల దగ్గరున్న రైతులకు మంత్రాల శబ్దం విని.. ఘటనా స్థలికి వెళ్లేసరికి ఆ ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. వాళ్లు చేసే క్షుద్రపూజల్లో ఓ అమ్మాయికి చెంది లోదుస్తులు దర్శనివ్వటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Read Entire Article