ఓరి మీ దుంపలు తెగ.. అర్ధరాత్రి పూట, అమ్మాయి లోదుస్తులతో ఇదేం పనిరా, ఛీ ఛీ..!

3 weeks ago 7
జనగామ జిల్లాలోని పాలకుర్తి గ్రామ శివారు దర్ధపల్లి వాగులో గుండెలు గులాబ్ జాములయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఓ ముగ్గురు వ్యక్తులు కలిసి క్షుద్రపూజలు చేస్తూ కనిపించారు. అదే సమయంలో పొలాల దగ్గరున్న రైతులకు మంత్రాల శబ్దం విని.. ఘటనా స్థలికి వెళ్లేసరికి ఆ ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. వాళ్లు చేసే క్షుద్రపూజల్లో ఓ అమ్మాయికి చెంది లోదుస్తులు దర్శనివ్వటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Read Entire Article