కడప: వినాయక నిమజ్జనంలో అపశృతి.. ఇద్దరు యువకులు మృతి, ఏమైందంటే

8 months ago 14
Kadapa Ganesh Nimajjanam Two Died: క‌డ‌ప జిల్లా వీర‌పునాయునిప‌ల్లె మండ‌లం పాల‌గిరి క్రాస్‌లో ఉన్న మొగమోరువంకలో వినాయ‌క విగ్ర‌హం నిమ‌జ్జ‌నం చేసేందుకు వేంప‌ల్లెకు చెందినవారు వచ్చారు. వీరిలో పాలూరు వంశీ, రాజా అనే ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందారు. నిమజ్జనం సమయంలో వాగులో పడిపోయారు.. వీరిలో వేంప‌ల్లెకు చెందిన రాజాకు న‌లుగురు పిల్ల‌లు. వంశీ ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి మరణంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.
Read Entire Article