ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు బిగ్ రిలీఫ్ దక్కింది. వారిని అనర్హులుగా గుర్తించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ వారి పిటిషన్లను డిస్మిస్ చేశారు.