కపిల్‌దేవ్, చంద్రబాబు భేటీ.. ఏపీలో ఆ మూడు చోట్లా గోల్ఫ్ కోర్టులు!

1 year ago 23
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ మంగళవారం భేటీ అయ్యా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి చంద్రబాబును కలిసిన కపిల్ దేవ్.. పలు అంశాలపై చర్చించారు. ఏపీలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన కపిల్ దేవ్.. భూమి ఎక్కడిస్తారనేదీ ప్రభుత్వ నిర్ణయమన్నారు. మరోవైపు అమరావతి, విశాఖపట్నం, అనంతపురంలో గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు
Read Entire Article