కప్పు టీ కూడా ఇవ్వకుండానే సీఎం అయ్యా: కిరణ్ కుమార్ రెడ్డి

1 year ago 19
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక సూచనలు చేశారు. కృష్ణా జలాల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యగా మారిన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసికట్టుగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. అలాగే విభజన సమస్యలపైనా శ్రద్ధపెట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే అప్పట్లో తాను సీఎం అయిన రోజులను కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఎలాంటి లాబీయింగ్ చేయలేదని చెప్పారు.
Read Entire Article