కరీంనగర్: కిడ్నీలో రాళ్లు వస్తే కిడ్నీ తొలగిస్తారా..? ఇలా ఉన్నారేంటి సార్!

5 months ago 12
ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ వద్దకు వెళ్తాం. డాక్టర్ పరీక్షించి అందుకు అవసరమైన వైద్యం చేస్తారు. కంటి సమస్య ఉంటే కంటికి పంటి సమస్య ఉంటే పంటికి అవసరమైన చికిత్సలు చేస్తారు. అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం ఓ డాక్టర్ కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వెళితే.. ఏకంగా కిడ్నీనే తొలగించాడు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా.. రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని డాక్టర్‌ను కమిషన్ ఆదేశించింది.
Read Entire Article