కాలానికే కన్నుకుట్టే అన్యోన్య దాంపత్యం వారిది. కానీ ఓ ఘటన వారి జీవితాలను తలకిందులు చేసింది. కడదాకా తోడుంటానని బాసలు చేసి, మూడు ముళ్లు వేసిన భర్తను.. ఆ ఇల్లాలికి దూరం చేసింది. కర్నూలు జిల్లా మద్దికెరలో జరిగిన ఈ ఘటన స్థానికులకు కన్నీరు తెప్పిస్తోంది. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే..