కర్నూలు: తెల్లవారి గోడ పక్క నక్కి.. మహిళ కనిపించగానే పని కానిచ్చాడు, కానీ అది ఊహించలేదు..!

2 weeks ago 8
కర్నూలు జిల్లాలో చోరీకి వెళ్లిన ఓ వ్యక్తి అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గమనించిన ఓ దుండగుడు.. ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగిలించాలని ప్లాన్ వేసుకున్నాడు. తెల్లవారుజామునే వృద్ధురాలి ఇంటి వద్దకు చేరుకుని.. మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో భయపడిపోయి.. మొదటి అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
Read Entire Article