కర్నూలు బస్ యాక్సిడెంట్.. బాధితులకు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

4 months ago 8
కర్నూలు జిల్లాలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా మరణించారు. ప్రమాదం బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు..
Read Entire Article