కర్నూలు బస్ యాక్సిడెంట్.. బాధితులకు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

10 months ago 20
కర్నూలు జిల్లాలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా మరణించారు. ప్రమాదం బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు..
Read Entire Article