కర్నూలు: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వరుడికి షాకిచ్చిన వధువు, సీసీ ఫుటేజ్ చూసి అవాక్కు

1 year ago 17
Pattikonda Wedding Cancelled: కర్నూలు జిల్లాలో ఓ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది.. తెల్లవారితే ముహూర్తం కాగా.. వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆమె ఉన్నట్టుండి కళ్యాణ మండపంలో కనిపించకుండా పోయింది. వెంటనే బంధువులు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే.. అసలు సంగతి బయటపడింది. ఆమె మరో వ్యక్తితో కళ్యాణ మండపం నుంచి బయటకు వెళుతూ కనిపించింది. ఆమెకు పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఇలా చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. అమ్మాయి తరఫువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Entire Article