కాణిపాకం ఆలయంలో వరసిద్ధి వినాయకుడి లడ్డూ వేలం.. ధర ఎంత పలికిందంటే!

1 year ago 36
Kanipakam Vinayaka Temple Laddu Auction: చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజు తెప్పోత్సవం సందర్భంగా గణపతి లడ్డూ వేలంపాట నిర్వహించారు. 21 కేజీల బరువున్న లడ్డూ మహా ప్రసాదాన్ని బహిరంగ వేలం వేయగా చుట్టు పక్కల గ్రామస్థులతో పాటుగా... ఇతర ప్రాంతాల భక్తులూ పాల్గొన్నారు. ఈ లడ్డూని రూ.4 లక్షల 25 వేలకు.. స్థానికంగా విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి దక్కించుకున్నారు.
Read Entire Article